Sunday, 18 July 2021

భారీ కుట్ర -ఆ ఛానళ్ల నుంచి రఘురామకు డబ్బులు: చంద్రబాబు పాత్ర - ఇవీ ఆధారాలు : సుప్రీంలో ఏపీ కౌంటర్..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కు రెండు తెలుగు ఛానళ్ల నుండి డబ్బులు అందాయని..అందుకు ప్రతిఫలంగా ఆ ఛానళ్ల వ్యక్తుల ప్రయోజనాల కోసం ఎంపీ తన పదవిని వినియోగించారంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట దాఖలు చేసింది. అందులో పలు సంచలన అంశాలను ప్రస్తావించింది. ప్రముఖ న్యాయ సంబంధింత అంశాల వార్తలను ప్రచురించే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wOcgqR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour