Saturday, 10 July 2021

అడ్డంగా దొరికిన వైసీపీ ఎంపీ- కిమ్మనని జగన్- ఇప్పటికే ఆస్తుల కేసులో సహనిందితుడు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఈ రెండేళ్లలో ఒక్క ఎంపీపైనా, ఎమ్మెల్యేపైనా అవినీతి ఆరోపణలు రాలేదు. తాజాగా పార్టీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డిపై మాత్రం ఏకంగా రూ.300 కోట్లు పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. తాజా ఐటీ దాడుల్లో ఇది బయటపడటంతో ఈ మొత్తం చెల్లించేందుకు ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఛైర్మన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VuIrP5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour