Saturday, 10 July 2021

ఇండియాలో వ్యాక్సిన్ల కొరత, పొంచి ఉన్న కరోనా ముప్పు.. ఏయే రాష్ట్రాలలో తీవ్రమైన కొరత ఉందంటే !!

కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని, యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంటే, భారతదేశంలో టీకాల కొరత వివిధ రాష్ట్రాలలో పరిస్థితిని దారుణంగా తయారు చేస్తుంది. భారతదేశంలో టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిదానంగా కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hv52Dw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour