Sunday, 25 July 2021

తాడేపల్లి ఎస్ఐపై ‘జీరో’ ఎఫ్ఐఆర్ నమోదు: మోసం చేయడంతో మహిళ ఆత్మహత్యాయత్నం

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్ఐ బాలకృష్ణ తనను మోసం చేశారంటూ రెండు రోజుల క్రితం ఓ మహిళ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఆమెపై నీళ్లు పోసి కాపాడారు. ఈ ఘటన నేపథ్యంలో సీరియస్ అయిన ఉన్నతాధికారులు..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Wi4UiO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour