Sunday, 25 July 2021

ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు: కరోనా పోలేదంటూ హెచ్చరిక

న్యూఢిల్లీ/చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తిరుపతికి చెందిన యువకుడు సాయి ప్రణీత్‌ ప్రశంసలు అందుకున్నారు. సాయి ప్రణీత్ ‘ఏపీ వెదర్ మ్యాన్' పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్ కార్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iNspHR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour