Monday, 5 July 2021

పవర్ వార్ : జల విద్యుత్ కోసమే శ్రీశైలం, ఏపీ వాదన నిరాధారం; కేఆర్ఎంబీకి తెలంగాణా లేఖ !!

ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న జల జగడం చిలికి చిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తో మొదలైన వివాదం కాస్త రచ్చగా మారడంతో పవర్ వార్ తెర మీదకు వచ్చింది . ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా విద్యుత్ ఉత్పత్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dEAtZZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour