Monday, 5 July 2021

పరీక్షలు వాయిదా వేయాలంటూ మంత్రి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్: ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసాన్ని విద్యార్థులు సోమవారం ముట్టడించారు. శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసం వద్ద భారీ నిరసన చేపట్టారు. విద్యార్థులందరూ సుమారు 18-25 ఏళ్ల మధ్య ఉంటారని, అందరూ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకోని నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hvGTvw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour