Sunday, 4 July 2021

షాకింగ్: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు ఆత్మహత్యాయత్నం -గాలి ఫ్యామిలీ బెదిరింపులు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించి షాకింగ్ వార్త ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తనయుడు కాపు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు, ఆస్పత్రి వర్గాల అందిన సమాచామంటూ పలు మీడియా సంస్థలు వెల్లడించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UpNNud
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour