Sunday, 4 July 2021

మళ్లీ రాజుకున్న 'రాఫెల్' వివాదం-'దొంగ గడ్డం' అంటూ మోదీపై రాహుల్-నెటిజన్లకు 4 ఆప్షన్లు...

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం మళ్లీ రగులుతోంది. కొన్నాళ్లుగా మరుగునపడిన ఈ వివాదాన్ని కాంగ్రెస్ మళ్లీ తెర పైకి తీసుకొచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఫ్రాన్స్‌లో దీనిపై విచారణ జరుగుతోందని... అలాంటప్పుడు భారత్‌లో ఎందుకు విచారణ జరపరని ప్రశ్నిస్తోంది. తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yqAokD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour