Thursday, 8 July 2021

విషాదం: ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య, ఉచ్చు జారడంతో ఓ చిన్నారి బతికింది!

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు ఉరివేసి, తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు సహా తల్లి మృతి చెందింది. ఓ చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. చీర ఉచ్చు మెడ నుంచి జారడంతో ఆ చిన్నారి మరణం తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jQae6J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour