Thursday, 8 July 2021

జన్మదిన శుభాకాంక్షలు నాన్నా- వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఎమోషనల్ ట్వీట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఇడుపుల పాయలోని వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి ఆయన తనయుడు, సీఎం జగన్ నివాళులు అర్పించనున్నారు. తన తండ్రి దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగంతో కూడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jTtyQp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour