Friday, 2 July 2021

మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఫోటోలు,వీడియోలు... బ్లాక్‌మెయిల్‌కి పాల్పడ్డ కానిస్టేబుల్ అరెస్ట్

అతనో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్... ప్రజలకు రక్షణగా నిలవాల్సింది పోయి తానే బ్లాక్‌మెయిల్ వ్యవహారాలకు తెరలేపాడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో పాడు పనులకు పాల్పడ్డాడు. మహిళా భక్తులు స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు,వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌ చేశాడు. ఆలయ నిర్వాహకుల ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు వారి నుంచి డబ్బు గుంజాలని చూశాడు. చివరకు పోలీసుల ఎంట్రీతో సదరు కానిస్టేబుల్ కటకటాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AhGRjs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour