Friday, 2 July 2021

భారత్ లో కరోనా తాజా పరిస్థితి ఇదే : 5లక్షల యాక్టివ్ కేసులు, 4లక్షలు దాటిన మరణాలు

భారతదేశంలో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం క్షీణత దిశగానే కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు భారతదేశంలో నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇక తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 46,617 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/369BC7M
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour