Monday, 12 July 2021

వైఎస్ వివేకా హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ .. తెరమీదకు కొత్త వ్యక్తి సుబ్బారాయుడు .. సునీత ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాలలో ప్రభంజనం సృష్టించిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులు ఎవరు అన్నది తేల్చటం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హత్య కేసులో మరో కొత్త పేరు సంచలనంగా మారింది. సుబ్బారాయుడు అనే వ్యక్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wzmDic
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour