Monday, 12 July 2021

మరో బాదుడుకు జగన్ సర్కార్ రెడీ-ఎల్లుండి నుంచి చెత్తపన్ను-ఆ 45 నగరాలు, పట్టణాల్లో

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అప్పట్లో అధికారమిస్తే పన్నులు, ఛార్జీల పెంపు ఉండబోదని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికే కరెంటు ఛార్జీలతో పాటు ఆస్తిపన్ను పెంపును అమల్లోకి తెచ్చేసింది. ఇప్పుడు అదే కోవలో మరో కొత్త ఛార్జీల వసూలుకు సిద్దమవుతోంది. అదీ రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృతంగా కాకుండా ఎక్కడికక్కడ మార్కెట్ ధరల ఆధారంగా ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xEx05v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour