Monday, 26 July 2021

4 రోజుల్లో టార్గెట్ అసాధ్యం.. జూలైలో మందకొడిగానే వ్యాక్సిన్.. మరీ ఆగస్ట్‌లో..

కరోనాకు మందు టీకానే.. దేశంలో అందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అయితే జూలై నెలలో టార్గెట్ రీచ్ అయ్యేలా లేదు. నెలలో 13.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకోగా.. ఇప్పటివరకు 9.94 కోట్ల మందికి మాత్రమే ఆదివారం వరకు వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే దాదాపు 4 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంది. అదీ కూడా 4 రోజుల్లో అందజేయాల్సి ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l1oB8O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour