Monday, 26 July 2021

జగన్ కేసుల్లో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు- ఆగస్టు 3 నుంచి రోజూ కీలకం- ఇక తేల్చేస్తారా ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మాజీ మంత్రులు, అఖిలభారత సర్వీసు అధికారులు నిందితులుగా ఉన్న అక్రమాస్తుల కేసుల్ని తేల్చేందుకు హైదరాబాద్ సీబీఐ కోర్టు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీబీఐ కోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ సహా ఇతర నిందితులంతా తమ వాదనలతో సిద్ధం కావాల్సి ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WkcWHP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour