Tuesday, 15 June 2021

Vizag capital:తగ్గేదే లే..తరలింపు ముహూర్తం ఖరారు: రాజకీయంగాను ఫిక్స్: ప్రధాని మోడీకి ఆహ్వానం..!

నిర్ణయం తీసేసుకున్నాం. తగ్గేదే లే. ఇక..ముందుకే. మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు. రెండేళ్ల పాలన ముగించి..మూడో ఏట అడుగు పెట్టిన తరువాత ఒక పాలనా పరమైన నిర్ణయాలు ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారు. అందులో భాగంగా..ఇంకా ఆలస్యం చేయకుండా విశాఖ నుండి పాలన ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే కొద్ది రోజులుగా పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wtzwes
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour