Tuesday, 15 June 2021

ఏపీలో సచివాలయాలపై నీలి నీడలు ?అధికారాల బదిలీపై హైకోర్టు ఫైర్‌‌-జగన్‌తో పోలిక

ఏపీలో పంచాయతీరాజ్‌ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని ప్రశ్నించింది. నవరత్నాల్ని పంచాయతీలతోనే అమలు చేయించ వచ్చు కదా అని ప్రశ్నించింది. ముఖ్యంగా సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమైంది. హైకోర్టు తాజా అభ్యంతరాలతో సచివాలయపై నీలినీడలు కమ్ముకున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3voOgcZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour