Friday, 4 June 2021

Vandalur Zoo Chennai: మగ సింహం మృతి...కరోనావైరస్ మహమ్మారే కాటేసిందా?

చెన్నై: ఇప్పటి వరకు మనుషుల ప్రాణాలనే తీసిన కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా వ్యాపించి వాటినీ బలితీసుకుంటున్నాయి. తాజాగా, తమిళనాడులోని వందలూరు అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో కరోనాబారినపడి ఓ మగ సింహం మృతి చెందిందని జూ అధికారులు వెల్లడించారు. జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన సింహం నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SSkgJ4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour