Friday, 4 June 2021

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: మూగబోయిన ఒక్క స్వరం కోసం లక్షల గొంతులు ఏడ్చాయి

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గత ఏడాది బాలు చనిపోయినప్పుడు రిపోర్ట్ చేయడానికి చెన్నై వెళ్లిన బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ జ్ఞాపకాలు: అది 2020 సెప్టెంబరు 25వ తేదీ. రాత్రి పొద్దుపోయింది. పది గంటలు దాటొచ్చేమో.. చెన్నైలో టి.నగర్‌గా పిలిచే త్యాగరాజ నగర్ నుంచి నగర శివార్ల వైపు వెళ్తున్నాం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3igqkWl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour