Sunday, 13 June 2021

Telangana లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు... జులై 1వ తేదీ నుంచి...

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు జులై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేయగా... ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ తరగతుల ప్రారంభానికి అనుగుణంగా జులై 1 నాటికి ప్రభుత్వ జూనియర్ కాలేజీలను సిద్దం చేస్తామని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3woiQEW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour