Sunday, 13 June 2021

జగన్ బెయిల్‌ రద్దుపై సీబీఐ కోర్టు విచారణ- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్‌ జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో రఘురామరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేరడంతో వైఎస్ జగన్‌తో పాటు సీబీఐ కూడా కౌంటర్లు దాఖలు చేశాయి. అక్రమాస్తుల కేసులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cFbzJ8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour