Wednesday, 2 June 2021

Shock: మీ శవం ఎక్కడో ఉందో మీరే తెచ్చుకోండి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది పరిస్థితి, షేమ్ షేమ్ !

చెన్నై: దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో రోజూ కొన్ని వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కోవిడ్ రోగుల పట్ల, కరోనా వ్యాధితో మరణించిన వ్యక్తుల అంత్యక్రియలు చెయ్యడంలో ప్రభుత్వ సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఉత్తర భారతదేశంలో కోవిడ్ వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలను నదిలో విసిరేశారని విమర్శలు వచ్చాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SN42Rp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour