Wednesday, 2 June 2021

గుంటూరు ఎస్పీ బదిలీ వెనుక రఘురామ- అమ్మిరెడ్డిపై జగన్ సీరియస్ ?- అందుకే వేటు

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం రోజురోజుకూ విమర్శల పాలవుతోంది. సీఐడీతో పెట్టించిన రాజద్రోహం కేసు నిలబడటం కష్టంగా మారుతుండగా.. అటు రఘురామ సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకుని ఎంచక్కా ఢిల్లీ వెళ్లిపోయారు. అంతటితో ఆగకుడా ప్రతిరోజూ కేంద్రమంత్రుల్ని కలుస్తూ జగన్ సర్కార్‌ఫై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన చేసిన ఓ ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uJ7lXc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour