Monday, 28 June 2021

Revanth Reddy: కాంగ్రెస్‌లో ప్రక్షాళన మొదలుపెడుతారా.. మొదట చెక్ చెప్పేది ఆయనకేనా..?

విబేధాలు... గ్రూపు రాజకీయాలు... ఎవరికి వారు తామే సీఎం అభ్యర్థులమని భావించే నేతలు... ఇదీ కాంగ్రెస్ పరిస్థితి. పార్టీలో భిన్నాభిప్రాయాలే తప్ప ఏకాభిప్రాయం అనే మాట అంతగా వినిపించదు. కాంగ్రెస్‌లో ఉన్న ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్పుకోవచ్చు గాక... కానీ అంతిమంగా అది చేటు చేసిందా... మేలు చేసిందా అన్నదే కదా అసలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vVAJtX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour