Monday, 28 June 2021

ఏపీపైనా కాంగ్రెస్‌ దృష్టి-రెండ్రోజుల సమీక్ష-ఊమెన్‌ చాందీ రాక-మరో రేవంతుడి అన్వేషణ

ఏడేళ్ల క్రితం ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో నామమాత్రంగా మారిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ పీసీసీ ఛీఫ్‌గా ఫైర్ బ్రాండ్‌ నేత రేవంత్‌రెడ్డిని నియమించిన కాంగ్రెస్ పార్టీ.. అక్కడ పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో ఏపీలోనూ దూకుడుగా వెళ్లే నేతల కోసం ఎదురుచూస్తోంది. రెండు రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h7hat8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour