చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. పరిపాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రాష్ట్ర పగ్గాలను అందుకున్న ఆయన తొలి రోజు నుంచే సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోన్నారు. కరోనా వైరస్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wogjuo
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment