Sunday, 13 June 2021

ఇందల్వాయి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు: మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం, ఆమె భర్త ఆత్మహత్య

నిజామాబాద్: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ ఎస్సై శివప్రసాద్ రెడ్డిపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో శివప్రసాద్ రెడ్డి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమె భర్త శివాజీరావు శారీరక, మానసకి వేధింపులకు గురయ్యాడు. ఈ క్రమంలో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vq9tna
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour