Wednesday, 2 June 2021

kcr ఇలాకాలో ys sharmila గర్జన -కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం -నిరుద్యోగం, modi పథకంపైనా

తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు వైయస్ షర్మిల. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆమె ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించి, ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. కొత్త పార్టీ ప్రయత్నాలు ఆరంభించినప్పటి నుంచి షర్మిల ఫోకస్ చేస్తోన్న నిరుద్యోగ సమస్యపై మరోసారి గళం విప్పారు. ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vJvcHF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour