Wednesday, 2 June 2021

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు : 24 గంటల్లో 12768- 98 మరణాలు-తూర్పున అదే కల్లోలం

ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం భారీగా కేసులు తగ్గినట్లు కనిపించినా మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గడం కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో 12768 కొత్త కేసులు నమోదయ్యాయి. 98 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా తూర్పుగోదావరిలో మాత్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uJB9TF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour