కర్ణాటకలో అధికార బీజేపీలో కొనసాగుతోన్న కుమ్ములాటలు చివరికి సిట్టింగ్ సీఎంను కుర్చీ దించేయాలనే లక్ష్యాన్ని చేరినట్లున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవి నుంచి తొలగించి, మరో నేతకు పాలనా పగ్గాలు అప్పగించాలనే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు మీడియా రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆల్ ఈజ్ వెల్ అని ఢిల్లీ దూతలు చెబుతున్నప్పటికీ యడ్డీ ఊస్టింగ్ తప్పేలా లేదని తెలుస్తోంది..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pKK4Dd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment