Thursday, 10 June 2021

విరాళాల వెల్లువ: బీజేపీకి రూ. 785 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి రూ. 139 కోట్లు, పార్టీల జాబితా

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తాయి. ముఖ్యంంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి భారీగా విరాళాలు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరానికి గానూ బీజేపీకి ఏకంగా రూ. 785.77 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి రూ. 139 కోట్లు విరాళాలు వచ్చినట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pEsFvS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour