ఏడాదిన్నరకుపైగా ప్రపంచాన్ని ఆటాడుకుంటోన్న కరోనా వైరస్ ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దాదాపు కుప్పకూల్చింది. ఆదివారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 17.37కోట్లు దాటగా, మరణాల సంఖ్య 37.36లక్షలకు పెరిగింది. ప్రాంతానికో తీరుగా మారుతోన్న వైరస్.. కొత్త వేరియంట్లుగా, మూటేషన్లుగా మరింత బలపడుతున్నది. కరోనాపై పరిశోధనలో రోజుకో సంచలన విషయం బయటపడుతున్నది. తాజాగా ఎయిడ్స్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ioR9rs
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment