Sunday, 6 June 2021

ఆ మలయాళీ నర్సులకు అండగా కేటీఆర్: ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న మెడికల్ కాలేజ్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారిన పడిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందజేస్తోన్న మలయాళీ నర్సులు వారి మాతృభాషలో మాట్లాడకూడదంటూ జారీ చేసిన సర్కులర్‌ను దేశ రాజధానిలోని గోవింద్ వల్లభ్‌పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వెనక్కి తీసుకుంది. ఆ సర్కులర్ తమకు తెలియకుండా జారీ అయినట్లు ఆ ఇన్‌స్టిట్యూట్ పరిపాలన విభాగం వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uTml4D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour