Monday, 14 June 2021

Galwan valley clash: కల్నల్ సంతోష్‌బాబును స్మరిస్తోన్న దేశం: సూర్యపేట్‌లో విగ్రహం

సూర్యాపేట్: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక ఘర్షణలకు ఇవ్వాళ్టితో ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది జూన్ 15వ తేదీన రాత్రివేళ వాస్తవాధీన రేఖ సమీపంలో గల గాల్వన్ వ్యాలీలో భారత జవాన్లు.. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య సంభవించిన ఈ ఘర్షణలు రక్తసిక్తమయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TueRs6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour