Monday, 14 June 2021

బ్రిటన్ వెళ్లాలంటే ఇంకో నెల ఆగాల్సిందే: కరోనా ఆంక్షల ఎత్తివేత మరింత ఆలస్యం

లండన్: భారత్ సహా ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించుకున్న ఆంక్షలు, లాక్‌డౌన్ తరహా పరిస్థితులు క్రమంగా సడలుతున్నాయి. భారత్‌ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోండటం వల్ల పలు రాష్ట్రాలు అన్‌లాక్ బాట పట్టాయి. దశలవారీగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gpo3H7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour