గతవారం విచారణకు హాజరు కావాలని ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్కు ఘాజియాబాద్ పోలీసులు సమన్లు పంపారు. ఈ నోటీసుల అనంతరం తనను అరెస్టు చేయకుండా కోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిలు తీసుకున్నారు. ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ట్విటర్ వేదికగా షేర్ అయిన ఓ వీడియోతో ఈ వివాదం మొదలైంది. ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35W2Cri
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment