Sunday, 27 June 2021

రామ్ నాథ్ కోవింద్ భోవోద్వేగం: రాష్ట్రపతిగా తొలిసారి సొంతూరికి, నేలను తాకి మాతృభూమికి వందనం

న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్ నాథ్ కోవింద్ తొలిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తన స్వగ్రామానికి వెళ్లారు. కాన్పూర్ దెహత్ జిల్లా పరౌంఖ్ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ నుంచి దిగిన ఆయన ఉద్వేగానికి గురయ్యారు. కిందికి వంగి చేతులతో భూమిని తాకి.. ఆ చేతిని శిరస్సుకు తగలించుకుని తన మాతృభూమిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2T2Ju8b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour