Monday, 21 June 2021

అమెరికాలో నదిలో పడి ఏపీ యువకుడు మృతి, కలలు సాకారమవుతున్న వేళ విషాదం

హైదరాబాద్/అమరావతి: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో బోటు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందాడు. పైచదువుల కోసం అమెరికా వెళ్లిన మాదినేని సాయి ప్రవీణ్ అనే యువకుడు తనన కలలను సాకారం చేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న అతని కుటుంబంలో విషాదం నింపింది.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3d11DJY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour