Monday, 21 June 2021

క్షత్రియ సమాజం వార్నింగ్ వెనుక : నేటి పత్రికల్లో మంత్రి కౌంటర్ : సంచయిత అదే వర్గంగా ..దుమారం ఆగదా..!!

ఏపీలో సామాజిక వర్గాలే అధికారాన్ని..రాజకీయాలను శాసిస్తాయి. ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గం ఇచ్చిన ఒక పత్రికా ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో 2019 జగన్ అధికారంలోకి వస్తూనే తన కేబినెట్ సమీకరణాల్లో భాగంగా క్షత్రియ వర్గానికి కేబినెట్ లో అవకాశం కల్పించారు. రఘురామ రాజు ఎంపీగా గెలిచారు. తొలుత పార్టీలో ఎంపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vGJw2E
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour