Tuesday, 29 June 2021

నాటి వైఎస్ హామీతో నేడు పంజాబ్ లో కాంగ్రెస్ విలవిల-తెరపైకి తెచ్చిన కేజ్రివాల్

రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు తమకు అక్కరకొచ్చిన హామీల్ని ఆ తర్వాత వాడుకోవడంలో విఫలమైన కాంగ్రెస్.. ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్దితులు చూస్తే ఇది నిజమని అనిపించక మానదు. గతంలో ఏపీలో 2004లో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా పనిచేసిన ఓ హామీ ఇప్పుడు పంజాబ్ లో ప్రతిపక్షాలకు వరంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jprcZy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour