Tuesday, 29 June 2021

జమ్మూలో ఎన్‌కౌంటర్‌ .. లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ హతం !!

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడులకు పాల్పడి, మిలటరీ స్టేషన్ దగ్గర డ్రోన్ల సహాయంతో దాడులు చేయాలని ప్రయత్నించిన క్రమంలో ఈ ఘటనతో అలర్ట్ అయిన ఆర్మీ లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కమాండర్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూకాశ్మీర్లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dprRGh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour