Wednesday, 2 June 2021

దేశంలో ఫైజర్, మోడెర్నా: మెట్టు దిగిన మోడీ సర్కార్: పరిహారానికి ఓకే?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఇదివరకు నాలుగు లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. ఈ మధ్య కాలంలో లక్షన్నర కంటే దిగువకు పరిమితమైంది. పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ- మరణాల్లో మాత్రం అదే తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కరోనా మరణాలు మూడువేలకు తగ్గట్లేదు. అదే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wOFqX3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour