Wednesday, 2 June 2021

టీకా తీసుకుంటే చనిపోతారట- గ్రామీణ భారతంలో పుకార్లు-వ్యాక్సినేషన్‌పై ప్రభావం

కరోనా సెకండ్‌వేవ్‌లో పట్టణాలు, నగరాలతో పోలిస్తే అత్యధిక ప్రభావం పడుతోంది గ్రామాలపైనే. తొలివేవ్‌లో పట్టణాలపై ప్రభావం చూపిన కరోనా వైరస్...ఇప్పుడు గ్రామాల్ని పట్టిపీడిస్తోంది. అయితే వైరస్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ భయాలు వైరస్ కంటే వ్యాక్సిన్‌ మీద కావడం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ముఖ్యంగా టీకా తీసుకుంటే చనిపోతారన్న పుకార్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RUIO4b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour