Saturday, 19 June 2021

బెదిరింపులు: రక్షణ కోరుతూ డీజీపీకి లేఖ రాసిన యువ ఐఏఎస్ అధికారి లోకేష్

భోపాల్: తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, పోలీసు ప్రొటెక్షన్ కావాలంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ జంగిడ్ అభ్యర్థిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ మెసేజింగ్ యాప్ ‘సిగ్నల్'లో ఐఏఎస్ అధికారుల గ్రూప్‌లో రాష్ట్ర అధికారులపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వచ్చాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Scgvyf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour