టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా లోకేష్ వ్యాఖ్యలకు, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాబందు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు . శాశ్వత ఉద్యోగం వల్ల భద్రత దొరికి ధిక్కరిస్తారని ఒప్పంద ఉద్యోగాలను తీసుకొచ్చారని, జగన్ దానికి చక్క దిద్దుతున్నారు అని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iYgs3N
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment