Monday, 21 June 2021

వైఎస్ షర్మిల-జగన్‌లకు కేసీఆర్ డబుల్ చెక్: అన్నాచెల్లెలిద్దరికీ సింగిల్ షాట్..షాక్

హైదరాబాద్: ఏపీ-తెలంగాణ మధ్య మరోసారి తలెత్తిన జల వివాదాలను అధికార టీఆర్ఎస్.. రాజకీయంగానూ మలచుకునే ప్రయత్నం చేస్తోన్నట్లు కనిపిస్తోంది. భారీ నీటి ప్రాజెక్టులతో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి పావులు ఇప్పటికే కదిపిన ఆ పార్టీ నాయకులు.. క్రమంగా దీన్ని వైఎస్ షర్మిల మెడకూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cWmEpw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour