Monday, 21 June 2021

ఆ కీలక పిటీషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్: లక్షలాది కుటుంబాలపై

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బారిన పడి అన్ని విధాలుగా నష్టపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని గానీ, ఆర్థిక సహాయాన్ని గానీ అందజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం తన వాదనలను ముగించింది. తీర్పును రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలతో ముడిపడి ఉన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gJcI4R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour