Monday, 21 June 2021

మండలి రద్దు అంశంలో వెనక్కు పోం.. అప్పుడే పదవులు పోతాయి : తేల్చి చెప్పిన సజ్జల : నలుగురు ఎమ్మెల్సీల ఎమోషనల్..!!

ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేంద్రానికి నివేదింది. మండలి కారణంగా ప్రయోజనం కలగటం లేదని..దాదాపు రూ 60 కోట్ల మేర ఖర్చు అవుతుందని నాటి తీర్మాన సమయంలో అధికార పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తీర్మానం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది ఇదే అంశం పైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zCQ9GB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour